మృదంగం
వికీపీడియా నుండి
మృదంగము (సంస్కృతం: Sanskrit: मृदंग, తమిళం: மிருதங்கம், కన్నడ: :ಮೃದಂಗ, మళయాళం: മൃദംഗം) దక్షిణ భారతదేశానికి చెందిన ఒక తాళ వాయిద్యము. శివుని వాహనమైన నంది మృదంగాన్ని వాయిస్తుంది. ఈ వాయిద్యము ఒక గొట్టపు ఆకారములో ఇరు వైపుల వాయించటానికి చదునుగా ఉంటుంది. ఇది హిందూ సంసృతిలో కచ్చేరీలలో ముఖ్యభాగముగా అన్ని కార్యక్రమముల
మృదంగ విద్వాంసులలో ప్రముఖులు
[మార్చు]- పాల్ఘాట్ మణి అయ్యర్
- వెల్లూర్ జి.రామభద్రన్
- సి.ఎస్.మురుగభూపతి
- ఉమయల్పురం కె.శివరామన్
- కోలంక వెంకటరాజు
- దండమూడి రామమోహనరావు
- పాల్గాట్ ఆర్.రఘు
- గురువాయూర్ దొరై
- టి.కె.మూర్తి
- కారైకుడి మణి
- టి.వి.గోపాలకృష్ణన్
- వి.కమలాకరరావు
- యల్లా వెంకటేశ్వరరావు
- మద్రాస్ ఎ.కన్నన్
- ధర్మాల వేంకటేశ్వరరావు
- వంకాయల నరసింహం
- ముళ్ళపూడి శ్రీరామమూర్తి
- తిరువారూర్ భక్తవత్సలం
- గోపవరం రామచంద్రన్
బయటి లింకులు
[మార్చు]సంగీత వాద్యాలు | ||
---|---|---|
సుషిర వాయిద్యాలు | ||
తత వాయిద్యాలు | ||
అవనద్ధ వాయిద్యాలు | ||
ఘన వాయిద్యాలు | ||
Text is available under the CC BY-SA 4.0 license; additional terms may apply.
Images, videos and audio are available under their respective licenses.